Thursday, 16 May 2024 11:23:30 PM
# ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి # ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న:బొర్రా # గోపిరెడ్డికి వణుకు పుట్టిస్తున్న టిడిపి చేరికలు: డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జేజేలు కొడుతున్న ప్రజలు # క్రోసూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి బాల అంకమ్మ బాయ్ ఆధ్వర్యంలో మలేరియా పై అవగాహన సదస్సు # మానవ హక్కుల ప్రదాత బి.ఆర్ అంబేద్కర్: APGEA క్రోసూరు యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్ # ప్రజలకు జవాబుదారితనంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ శాఖలోనే: ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి భారీ మొత్తంలో ముడుపులు!! # పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత: వైద్యాధికారిణి బాల అంకమ్మ భాయ్ # ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వేసవికాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి: ఆరోగ్య విస్తరణ అధికారి # క్షయ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # రంజాన్ నెల శుభాకాంక్షలు: శ్యామ్ మిత్రమండలి అధ్యక్షులు శిఖా శాంసన్ # దోమల నిర్మూలనలో ప్రజాభాగ్యస్వామ్యం తప్పనిసరి వైద్యాధికారిని బాల అంకమ్మ భాయ్ ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నేటి సమాజానికి స్ఫూర్తి_ _రేపటి సమాజానికి వెలుగు "మహిళ" వైద్యాధికారిణి సిరి చందన-ఏపీజిఇఏ అధ్యక్షులు శిఖా శాంసన్ # A M రెడ్డి విద్యాసంస్థల ప్రెసిడెంట్ కన్నుమూత # గుంటూరు అసెంబ్లీ లేదా పార్లమెంట్ సీటుని సాధించడంలో పట్టువీడని విక్రమార్కుడిగా- తాడువాయి రామకృష్ణ

అంతిమ విజయం జగనన్నదే. గత మెజార్టీ కంటే ఒక్క ఓటు తగ్గినా  నాది నైతిక పరాజయమే:  పునరుద్ఘాటించిన అంబటి పాత్రికేయుల సమావేశంలో మంత్రి అంబటి

Date : 25 April 2024 05:14 PM Views : 25

VM Today News - రాజకీయం / గుంటూరు : సత్తెనపల్లి : తరలివచ్చిన  ప్రజల ఆదరణను చూసి నాకు అపారమైన నమ్మకం ఉందని, అంతిమ విజయం జగనన్నదేనని, రాష్ట్రంలో 175 కి 175 సీట్లు గెలుస్తామని జలవనరుల శాఖామాత్యులు, సత్తెనపల్లి నియోజకవర్గ వైయస్సార్ సిపీ అభ్యర్థి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గురువారం ఆయన నామినేషన్ పత్రాలను ఆర్వో కార్యాలయంలో దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ 2014లో 926 ఓట్లతో ఓడిపోయానని, అనంతరం 2019 లో నియోజవర్గ ప్రజలు నాపై అభిమానంతో 20,876 ఓట్ల భారీ మెజార్టీతోగెలిపించా రన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో గత మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా నాది నైతిక పరాజయమేనని అంబటి మరోసారి పునరు ద్ఘాటించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఐదు సంవత్సరాలుగా ధర్మం బద్దంగా నడుచుకు న్నానన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ వర్గాన్ని ఇబ్బంది పెట్టలేదని, వేధింపులు, కక్ష సాధింపులు లేని సుపరిపాలను అందించామన్నారు. అందుకే ఈ ఎన్నికలు  నా పరిపాలనకు రెఫరండం గా భావిస్తున్నానని స్పష్టం చేశారు. పింఛన్ తీసుకుంటున్న వృద్ధులు , సంక్షేమ పథకాలు తీసుకుంటున్న అక్క ,చెల్లెమ్మలు అన్ని వర్గాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలని భావిస్తున్నారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో జగనన్న మంచి మెజారిటీతో గెలుస్తారని, గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజల ఆదరణ చూసిన భరోసాతో పేర్కొంటున్నానన్నారు. నియోజకవర్గంలో కూడా ప్రజలు ప్రేమతో ఆదరించి ఫ్యాను గుర్తుపై నాకు ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. నామినేషన్ కార్యక్రమానికి నాలుగు మండలాలు, పట్టణం నుంచి వచ్చిన విశేష ప్రజానీకానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రితోపాటు పూర్వ శాసనసభ్యులు వెంకటేశ్వర రెడ్డి ,గుంటూరు ఏఎంసీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ , ఏఎంసీ చైర్మన్ పెండెం బాబురావు పూర్వ గ్రంథాలయాల సంస్థ చైర్మన్ చిత్త విజయభాస్కర్ రెడ్డి పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు అచ్యుత శివప్రసాద్, ఇతర ముఖ్య నేతలు తదితరులు ఉన్నారు.


T srinivasarao

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2024. All right Reserved.

Developed By :