Monday, 02 March 2026 04:17:44 PM
# నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

వైభవోపేతంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవం

సత్తెనపల్లి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు

Date : 17 May 2024 05:02 PM Views : 1469

VM Today News - వార్తలు / పల్నాడు : వైభవోపేతంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవం సత్తెనపల్లి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు సంఘ అధ్యక్షులు కోటగిరి పోతులూరయ్యాచారి కి సత్కారం సత్తెనపల్లి: స్థానిక పట్టణంలో కూరగాయల మార్కెట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో ఆరాధన మహోత్సవాలను సత్తెనపల్లి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పోతులూరయ్యాచారి మాట్లాడుతూ.. కాలజ్ఞాన రచయిత శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 331వ ఆరాధన మహోత్సవం నిర్వహించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది అని అన్నారు. అయితే పల్నాడు జిల్లాలో 144 సెషన్ కొనసాగుతున్న నేపథ్యంలో అన్నదాన కార్యక్రమాన్ని జరుపుకోలేకపోయామని అన్నారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు అధ్యక్షులు పోతులూరయ్యాచారిని చిరు సత్కారం గావించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి శ్రీనివాసచారి, మహంకాళి శ్రీనివాసరావు, అత్తలూరు కోటేశ్వరరావు, తిప్పర్తి శంకరరావు, దాసు భాస్కరాచారి, కోటగిరి గోపి,రంగు నాగభూషణాచారి, మహంకాళి భాస్కర్, యరోజు సత్యనారాయణ, సిద్దు ఆంజనేయులు, ఏలూరి శివా చారి,ఆంజనేయులు, గోపిక తిప్పర్తి మధులత, మహంకాళి పార్వతి, దాసు కల్పన, కోటగిరి చంద్ర కుమారి తదితర ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు....


Gopi

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :