Monday, 02 March 2026 02:31:31 PM
# నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన....

మరణించిన వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్లు...

Date : 01 June 2024 09:43 AM Views : 1669

VM Today News - వార్తలు / పల్నాడు : సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామానికి చెందిన మానుకొండ  నరసింహారావు తండ్రి బంగారయ్య ఆస్తిని గోల్మాల్ చేసిన సబ్ రిజిస్టర్ ,కార్యాలయ సిబ్బంది,ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ఆంజనేయులు.... మరణించిన వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్లు....  ఆధార్ తో పనిలేదు.... పాన్ కార్డు ఉంటే చాలు... అది ఎలా సాధ్యం.... ఒకే పేరుతో ఉన్న డాక్యుమెంట్ కు నకిలీ పేర్లు సృష్టించి అక్రమంగా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన వైనం... 1.54 ఎకరాల బ్యాంకు తనఖాలో వున్న మార్ట్గేజ్ డాక్యుమెంటును ఆధారం చేసుకుని రిజిస్ట్రేషన్ చేసిన సత్తెనపల్లి సబ్ రిజిస్టర్.. దానికి సహకరించిన డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయ సిబ్బంది... మే నెల 16వ తారీఖున రిజిస్ట్రేషన్ జరిగిన భూమిని మరుసటి రోజు 17న తెలిసి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ఆపమని ఫిర్యాదు చేసిన బాధితులు.... 24వ తారీఖు వరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకోని సత్తెనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది.... అదేమని ప్రశ్నించిన బాధితులకి పొంతన లేని సమాధానం చెబుతున్న సబ్ రిజిస్టర్... ఎమ్మార్వో ఆఫీస్ కి కంప్లైంట్ ఇచ్చామని ఒకసారి, ఆధార్ అప్డేట్ కరెక్ట్ గా లేదని ఒకసారి చెబుతున్న సబ్ రిజిస్టర్. దీనిపై జిల్లా ఉన్నత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటరో వేచి చూడాల్సిందే...


Gopi

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :