Saturday, 15 March 2025 09:47:03 AM
# రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన....

మరణించిన వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్లు...

Date : 01 June 2024 09:43 AM Views : 874

VM Today News - వార్తలు / పల్నాడు : సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామానికి చెందిన మానుకొండ  నరసింహారావు తండ్రి బంగారయ్య ఆస్తిని గోల్మాల్ చేసిన సబ్ రిజిస్టర్ ,కార్యాలయ సిబ్బంది,ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ఆంజనేయులు.... మరణించిన వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్లు....  ఆధార్ తో పనిలేదు.... పాన్ కార్డు ఉంటే చాలు... అది ఎలా సాధ్యం.... ఒకే పేరుతో ఉన్న డాక్యుమెంట్ కు నకిలీ పేర్లు సృష్టించి అక్రమంగా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన వైనం... 1.54 ఎకరాల బ్యాంకు తనఖాలో వున్న మార్ట్గేజ్ డాక్యుమెంటును ఆధారం చేసుకుని రిజిస్ట్రేషన్ చేసిన సత్తెనపల్లి సబ్ రిజిస్టర్.. దానికి సహకరించిన డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయ సిబ్బంది... మే నెల 16వ తారీఖున రిజిస్ట్రేషన్ జరిగిన భూమిని మరుసటి రోజు 17న తెలిసి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ఆపమని ఫిర్యాదు చేసిన బాధితులు.... 24వ తారీఖు వరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకోని సత్తెనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది.... అదేమని ప్రశ్నించిన బాధితులకి పొంతన లేని సమాధానం చెబుతున్న సబ్ రిజిస్టర్... ఎమ్మార్వో ఆఫీస్ కి కంప్లైంట్ ఇచ్చామని ఒకసారి, ఆధార్ అప్డేట్ కరెక్ట్ గా లేదని ఒకసారి చెబుతున్న సబ్ రిజిస్టర్. దీనిపై జిల్లా ఉన్నత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటరో వేచి చూడాల్సిందే...


Gopi

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2025. All right Reserved.

Developed By :