VM Today News - వార్తలు / పల్నాడు : పోలీసులు వాహనాలు తనిఖీ లు చేపట్టారు. సత్తెనపల్లి పట్టణంలో పోలీసులు ఆకస్మికంగా శుక్రవారం రాత్రి వాహనాలు తనిఖీ చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ ఆదేశాల మేరకు పట్టణ సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ లు నిర్వహించారు. ఎలాంటి దృపత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఆటోలు కార్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పట్టణ ఎస్ఐ సత్యనారాయణ, సంధ్యారాణి పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
VMToday News