VM Today News - వార్తలు / బాపట్ల : జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల ఐ.ఆర్ ముంజూరు, పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఎస్ టి యు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా ... ఎస్ టి యు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ.... రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు రెండో విడత ఆందోళనలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలు తీర్చకపోతే, ఉపాద్యాయులందరూ కలిసి మూడో విడత ఈనెల 25 వ ,తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
Reporter
VMToday News