Saturday, 13 June 2026 11:14:06 AM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

బాలిక చేతిపై సూదితో గుచ్చి పారిపోయిన ఆగంతుకుడు

Date : 13 February 2026 11:23 AM Views : 137

VM Today News - వార్తలు / పల్నాడు : వినుకొండ పట్టణంలో గురువారం కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్తున్న 7వ తరగతి విద్యార్థిని చేతిపై గుర్తు తెలియని వ్యక్తి సూదితో గుచ్చాడు. ద్విచక్ర వాహనంపై మాస్కులు ధరించి వచ్చిన ఇద్దరు యువకుల్లో ఒకరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. విద్యార్థిని పాఠశాలకు చేరుకున్న తర్వాత మైకం, చేతి నొప్పి ఉందని తెలిపింది. దీనితో పాఠశాల సిబ్బంది వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలిక చేతిపై సూది గుచ్చిన ఆనవాళ్లు ఉన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోందని తెలిపారు. అవసరమైతే మరిన్ని పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు చెప్పారు. బాలిక ప్రాణాలకు ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.


M kannaiah

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :