Thursday, 17 September 2026 04:33:59 AM
# బాల్యవివాహాలను నిర్మూలించడం సమాజ బాధ్యత- అడ్వకేట్ జిజే రావు # 15 వేల రూపాయలు పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లాకు డివిఎంసి మెంబర్ . డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ సంజన సింహాకు డివిఎంసి మెంబర్ డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విజయకేతనంలో మరో మైలురాయి # నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం

బాల్యవివాహాలను నిర్మూలించడం సమాజ బాధ్యత- అడ్వకేట్ జిజే రావు

Date : 12 September 2026 07:40 PM Views : 24

VM Today News - వార్తలు / పల్నాడు : బాల్య వివాహాలను నిర్మూలించటం సమాజ బాధ్యత అని మాచర్ల సీనియర్ అడ్వకేట్ గెల్లెపోగు జయానందరావు అన్నారు పల్నాడు జిల్లాలో బాల్యవివాహాలు నిర్మూలనను కార్డ్స్ సంస్థ బాలబాట ఆవేర్నెస్ కార్యక్రమాలు ప్రజలను చైతన్య పరచడం నేటి అవసరం అని కార్డ్స్ సంస్థ శనివారం దుర్గి లో ఉపాధి హామీ మీటింగ్ హాల్ నందు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు కార్యక్రమానికి దుర్గి బాలబాట ఏ సి ఓ కుక్కమూడి ప్రమీల అధ్యక్షత మాట్లాడారు కార్డ్స్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ తాళ్లూరి అమర్నాథ్ హాజరై మాట్లాడుతూ నిరక్షరాస్యత మూఢనమ్మకాలు అభద్రత భావంతో కొంతమంది బాల్యవివాహాలు జరుగుతున్నాయని వాటిని విద్య ద్వారానే నిర్మూలించవచ్చని బాల్యవివాహాలు నిర్మూలన ఏ ఒక్క ప్రభుత్వ శాఖ బాధ్యత కాదని ఆయన అన్నారు

పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మరియు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం చట్ట ప్రకారం 2006 వ సంవత్సరంలో వచ్చిన చట్టం ఆడపిల్లలకు 18 సంవత్సరాలుమగ పిల్లలకు 21 సంవత్సరాలు నిండిన వారికి పెండ్లి చేయాలని అలా కాకుండా పెండ్లి చేస్తే బాల్య వివాహాలు కిందకే వస్తాయని అది చట్టరీత్యా నేరమని ఆయన అన్నారు బాల్య వివాహాలపై కలిగే నష్టాలపై ఆయన అవగాహన కల్పించారు హ్యూమన్ రైట్స్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు గురజాల అప్పారావు ఏపీ భవన నిర్మాణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యరసాని జక్రయ్య, ఎమ్మార్పీఎస్ మాచర్ల నియోజకవర్గం అధ్యక్షులు గేరా మల్లయ్య, కార్డ్స్ సంస్థ బాలబాట ఆర్ సి ఓ పేరుపోగు ప్రసాదరావు బాల్యవివాహాల నిర్మూలన పై మాట్లాడారు కార్యక్రమంలో సరస్వతి కోచింగ్ సెంటర్ మాచర్ల రాజు పాల్గొన్నారు కార్యక్రమం మొదటిలో బాలబాట డివోలతో బాలబాట ప్రతిజ్ఞ చేయించారు అనంతరం 30 మంది డివోలకు ప్రొవిజన్స్ పంపిణీ చేశారు


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: